డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 'ఈ-మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026'
ఈ కొత్త విధానం ప్రకారం, ఖాతా నుంచి డబ్బు డెబిట్ అవ్వడానికి 24 గంటల ముందు కస్టమర్కు అప్రమత్తత సందేశం అందుతుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో ఒకసారి ఓటీపీని ధృవీకరించిన తర్వాత, రూ.15,000 వరకు ఆటోమేటిక్ చెల్లింపులు జరుగుతాయి. బీమా, మ్యూచువల్ ఫండ్ బిల్లుల కోసం ఈ పరిమితి రూ.1 లక్ష వరకు ఉంటుంది. వినియోగదారులు ఎప్పుడైనా ఈ మ్యాండేట్ను రద్దు చేసుకునే సౌలభ్యం కల్పించబడింది. దీనికి బ్యాంకులు ఎటువంటి రుసుము వసూలు చేయరాదని ఆర్బీఐ ఆదేశించింది.

వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి.
మీ వ్యాఖ్య